ఆదిలాబాద్లో గోడం నగేష్ గెలుపు.. మెజార్టీ ఎంతంటే..?
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అంటూ తలపడ్డాయి.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అంటూ తలపడ్డాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావం పొందిన బీఆర్ఎస్ ఖాతా తెరవకుండా చతికిలపడింది. కాగా, ఆదిలాబాద్లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది. ఈ స్థానంలో80 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గెలిచారు.