పాలమూరులో ఉత్కంఠ పోరు.. BJP అభ్యర్థి డీకే అరుణ గెలుపు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలలో ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోగా.. మరో స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది.

Update: 2024-06-04 10:21 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలలో ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోగా.. మరో స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్ లో బిజెపి అభ్యర్థి డీకే అరుణ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీ చందు రెడ్డి పై- ఓట్లతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ పార్లమెంటుకు జరిగిన ఉత్కంఠ పార్లమెంటుకు జరిగిన త్రిముక పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ పై విజయం సాధించారు. బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడవ స్థానంలో నిలిచారు.


Similar News