బేకార్ బీహార్ బ్యాచ్.. 'తెలంగాణ అసలు దొంగలు' పేరుతో ప్రజా దర్బార్ వద్ద ఫ్లెక్సీ (వీడియో)

జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రజా దర్బార్ నిర్వహించింది.

Update: 2023-12-08 06:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రజా దర్బార్ నిర్వహించింది. తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ అసలు దొంగలు.. బేకార్ బీహార్ బ్యాచ్ అంటూ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఒకరు ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ ఫ్లెక్సీలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, రిటైర్డ్ ఐఏఎస్‌లు రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, నర్సింగ్ రావు, రజత్ కుమార్ ఫోటోలను ప్రదర్శించారు. 


Similar News