టీబీజీకేఎస్ నూతన కమిటీ ఎన్నిక..
సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొత్త కమిటీ ఎన్నుకున్నారు.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొత్త కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కే. సురేందర్రెడ్డి, చీఫ్ జనరల్ సెక్రటరీగా కాపు కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాదాసు రామ్మూర్తి, సీనియర్ ఉపాద్యక్షుడిగా నూనె కొమురయ్య, ఉపాధ్యక్షులుగా బడికెల సంపత్కుమార్, ధరావత్ మంగీలాల్, జంగిలి రవీందర్, నల్లవెల్లి సదానందం, కుశ్న వీరభద్రం, ప్రభాకర్రెడ్డి, అధికార ప్రతినిధిగా పారుపల్లి రవీందర్, కోశాధికారిగా లావుడ్యా వెంకటేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా జాహీద్ పాషా, బండి రమేష్, ఓ.రాజశేఖర్, రంగనాథ్, పింగిళి సంపత్రెడ్డితో మిగతా సభ్యులను ఎన్నుకున్నారు.