ఏసియన్ ఛాంపియన్ ట్రోఫీలో పాక్‌పై భారత్ ఘన విజయం..

ఏసియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా జరిగిన హాకీ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది.

Update: 2023-08-09 17:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏసియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా జరిగిన హాకీ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది.  4-0 తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. భారత ప్లేయర్స్‌లో హర్మన్ ప్రీత్ సింగ్ 2, జుగ్‌రాజ్ సింగ్, అక్షదీప్ సింగ్ చెరో గోల్ చేశారు. తాజా విజయంతో గ్రూప్‌లో 13 పాయింట్లతో టాస్ ప్లేస్‌లో నిలిచింది భారత్.


Similar News