దిశ, వెబ్డెస్క్: ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా దాయాది పాకిస్తాన్తో ఇవాళ జరుగుతున్న సూపర్-4 సమరంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఓ పక్క కెప్టెన్ రోహిత్ శర్మ తన సహజశైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతుంటే.. గిల్ మాత్రం పాక్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. ముఖ్యంగా గిల్.. పాక్ ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రిదిని టార్గెట్ చేశాడు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన 15 ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాది అర్ధ శతకం అందుకున్నాడు. 15 ఓవర్లకు స్కోరు 115/0. రోహిత్ (55), శుభమన్ గిల్ (53) పరుగులతో ఉన్నారు.
5⃣0⃣th ODI FIFTY! 🙌 🙌
— BCCI (@BCCI) September 10, 2023
Captain Rohit Sharma marches past the half-century in 42 balls 👌 👌
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/HDpd0yj16N
6️⃣, 6️⃣, 4️⃣#TeamIndia openers on the charge! 💥@ImRo45 & @ShubmanGill are in exceptional touch, bringing up a terrific 💯 stand!
— Star Sports (@StarSportsIndia) September 10, 2023
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/wV7xJQVZQF