పోలిష్ ఇంటర్నేషనల్ విజేత అన్మోల్ ఖర్బ్

భారత యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ మళ్లీ మెరిసింది.

Update: 2024-09-22 19:43 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ మళ్లీ మెరిసింది. పోలిష్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. పొలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో అన్మోల్ ఖర్బ్ 21-15, 21-12 తేడాతో స్విట్జర్లాండ్‌కు చెందిన మిలెనా ష్నిడెర్‌పై విజయం సాధించింది. అన్మోల్‌ ఖర్బ్‌కు వరుసగా ఇది రెండో టైటిల్. ఇటీవలే ఈ యువ సంచలనం బెల్జియన్ ఇంటర్నేషనల్ విజేతగా నిలిచింది. 

Tags:    

Similar News