ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ముృతి చెందిన ఘటన గురువారం తెల్లవారు జామున జిల్లాలోని మధురవాడలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-12-08 22:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ముృతి చెందిన ఘటన గురువారం తెల్లవారు జామున జిల్లాలోని మధురవాడలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News