ప్రైవేట్ ట్రావెల్ బస్సులో పొగలు

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్‌గా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును ఆపగానే అందరూ కిందికి దిగారు. ట్రావెల్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మీదనే పడిగాపులు కాస్తున్నారు.

Update: 2020-03-07 22:09 GMT

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్‌గా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును ఆపగానే అందరూ కిందికి దిగారు. ట్రావెల్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మీదనే పడిగాపులు కాస్తున్నారు.

Tags:    

Similar News