కోత విధించడం సరికాదు : పవన్

         పింఛన్లలో కోత విధించడం సరికాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన కర్నూలులోని ఎమ్మిగనూరులో పర్యటించారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశం అయ్యి నేతన్నల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మట్లాడుతూ… జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Update: 2020-02-13 05:28 GMT

పింఛన్లలో కోత విధించడం సరికాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన కర్నూలులోని ఎమ్మిగనూరులో పర్యటించారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశం అయ్యి నేతన్నల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మట్లాడుతూ… జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News