కొత్త కేసులు 508.. మరణాలు 13

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 508 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో దేశంలో వైరస్ కేసుల సంఖ్య 4,789కు చేరుకుంది. ఈరోజు 13 మంది మృతిందారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 124కు చేరకుంది. సోమవారం ఒక్కరోజే 704 కొత్త కేసులు నమోదు కాగా, మంగళవారం వాటి సంఖ్య తగ్గడం గమనార్హం.

Update: 2020-04-07 09:47 GMT

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 508 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో దేశంలో వైరస్ కేసుల సంఖ్య 4,789కు చేరుకుంది. ఈరోజు 13 మంది మృతిందారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 124కు చేరకుంది. సోమవారం ఒక్కరోజే 704 కొత్త కేసులు నమోదు కాగా, మంగళవారం వాటి సంఖ్య తగ్గడం గమనార్హం.

Tags:    

Similar News