Port Blair as Sri Vijaya Puram : పోర్ట్ బ్లెయిర్ ఇక 'శ్రీ విజయపురం'

బీజేపీ(BJP) కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో అనేక నగరాల పేర్లు మారుస్తూ వస్తోంది.

Update: 2024-09-13 12:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP) కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో అనేక నగరాల పేర్లు మారుస్తూ వస్తోంది. తాజాగా మరో నగరం పేరును కూడా మార్చింది. కేంద్రపాలిత ప్రాంతం అయిన అండమాన్ నికోబార్ (Andaman and Nicobar) దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ (Port Blair) పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుండి పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురం (Sri Vijayapuram)గా వ్యవహరించాలని పేర్కొంది. బ్రిటిష్ వలసవాదం అనవాళ్ళ నుండి బయట పడేందుకే పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చుతున్నట్టు వెల్లడించింది.  


Similar News