క్రైమ్ లెక్కలే నిదర్శనం -నక్కా ఆనంద్ బాబు

దిశ, వెబ్ డెస్క్: మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీలో అభివృద్ధి కన్నా అరాచకాలు ముందున్నాయి అన్నారు. అందుకు నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలే నిదర్శనమన్నారు. ఏం చేసినా మా ఇష్టం అన్నట్టు జగన్ పాలన ఉందని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు నిరోధించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం […]

Update: 2020-10-05 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీలో అభివృద్ధి కన్నా అరాచకాలు ముందున్నాయి అన్నారు. అందుకు నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలే నిదర్శనమన్నారు.

ఏం చేసినా మా ఇష్టం అన్నట్టు జగన్ పాలన ఉందని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు నిరోధించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం రావాలని నక్కా ఆనందబాబు ఆశించారు.

Tags:    

Similar News