వాడిపోయిన రోజా... జగన్‌ను పవన్ కళ్యాణ్ శోభనం గదిలోకి పంపు.. కమెడియన్ ఆర్పీ కామెంట్స్ వైరల్

జబర్దస్త్ ఆర్పీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీలో కూటమి గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్

Update: 2024-06-05 11:57 GMT

దిశ, సినిమా: జబర్దస్త్ ఆర్పీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీలో కూటమి గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ వెంటనే రోజా, జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు కామెంట్స్ చేశాడు. ' ఓడిపోయిన రోజా.. వాడిపోయిన రోజా.. నీ బతుక్కు పవన్ కళ్యాణ్ ను అనే అర్హత లేదు. కోట్లు దండుకున్న నువ్వు.. పవన్ రెండో పెళ్లి, మూడో పెళ్లి అంటూ కామెంట్ చేస్తావా. నువ్వు డబ్బుకు కక్కుర్తి పడితే.. పవన్ ఇచ్చిన డబ్బుకు కట్టుబడి సినిమాలు చేశాడు. చేయలేకపోతే అడ్వాన్సులు తిరిగి ఇచ్చాడు. ఇన్ని మాట్లాడుతున్నావ్ కదా జగన్ ను ఆయన శోభనం గదిలోకి పంపు బిడ్డ పుడితే పెంచుకుందువు ' అంటూ ఫైర్ అయ్యాడు.

కాగా ప్రచారం సమయంలోనూ రోజా జబర్దస్త్ కమెడియన్స్ ను పిచ్చుక పిట్టలు అంటూ తీసి పారేసింది. పిఠాపురంలో వాళ్లు ప్రచారం చేస్తే ఏమవుతుందిలే అంటూ సుధీర్, గెటప్ శీను, ఆర్పిని టార్గెట్ చేసి మాట్లాడింది. అయినా సరే వెనక్కి తగ్గని కమెడియన్స్.. తాము అభిమానులమని పవన్ కోసం ఏదైనా చేస్తామని క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.


Similar News