ఏపీలోని ఆ జిల్లాల్లో మినీ లాక్‌డౌన్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న క్రమంలో అన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా.. ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అధికారులు మినీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మినీ లాక్‌డౌన్ విధించగా.. తాజాగా శ్రీకాకుళం, కడప జిల్లాల్లో కూడా మినీ లాక్‌డౌన్ అమలు చేయాలని […]

Update: 2021-04-27 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న క్రమంలో అన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా.. ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అధికారులు మినీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మినీ లాక్‌డౌన్ విధించగా.. తాజాగా శ్రీకాకుళం, కడప జిల్లాల్లో కూడా మినీ లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

Tags:    

Similar News