డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన లారీ…..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఒడిశా సరిహద్దుల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీ.కోనవలస వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా డీజిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో భారీగా డీజిల్ లీకైంది. లీకవుతున్న డీజిల్ కోసం స్థానికులు క్యూ కట్టారు.

Update: 2020-10-20 05:31 GMT

దిశ, వెబ్ డెస్క్:
ఏపీ ఒడిశా సరిహద్దుల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీ.కోనవలస వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా డీజిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో భారీగా డీజిల్ లీకైంది. లీకవుతున్న డీజిల్ కోసం స్థానికులు క్యూ కట్టారు.

Tags:    

Similar News