యూపీలో రేపటి నుండి లాక్ డౌన్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్ విధిస్తూ వస్తున్నాయి. కుంభమేళా నిర్వహించిన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కోరలు చాచింది. నిన్న ఒక్కరోజే 29,824 కేసులు రాగా, 266 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో యూపీ యోగి ప్రభుత్వం రేపటి సాయంత్రం నుండి మంగళవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ను విధిస్తూ ఉత్తర్వులుు జారీ చేసింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 11,82,848 కేసులు రాగా, 11,943 మంది మృతి చెందారు.

Update: 2021-04-29 04:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్ విధిస్తూ వస్తున్నాయి. కుంభమేళా నిర్వహించిన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కోరలు చాచింది. నిన్న ఒక్కరోజే 29,824 కేసులు రాగా, 266 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో యూపీ యోగి ప్రభుత్వం రేపటి సాయంత్రం నుండి మంగళవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ను విధిస్తూ ఉత్తర్వులుు జారీ చేసింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 11,82,848 కేసులు రాగా, 11,943 మంది మృతి చెందారు.

Tags:    

Similar News