టమోటా రైతులను ఆదుకోవాలి

దిశ, ఏపీబ్యూరో : ధరల్లేక తీవ్రంగా నష్టోతున్న టమోటా రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్​లో కోరారు. టమోటా ధరలు కిలోకు 30-70 పైసలకు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా ధరలు పడిపోలేదని చెప్పారు. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్ విధానంపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.  

Update: 2020-12-25 11:37 GMT

దిశ, ఏపీబ్యూరో : ధరల్లేక తీవ్రంగా నష్టోతున్న టమోటా రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్​లో కోరారు. టమోటా ధరలు కిలోకు 30-70 పైసలకు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఎప్పుడూ ఇలా ధరలు పడిపోలేదని చెప్పారు. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్ విధానంపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.

 

Tags:    

Similar News