ఉత్తర కాలిఫోర్నియా కాల్పులు మిగతావారిని కాపాడేక్రమంలో భార‌తీయుడి మృతి!

Los Angels : ఉత్తర కాలిఫోర్నియా సాన్‌జో్‌సలోని ఓ రైల్‌ యార్డులో గురువారం కాల్పుల ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉన్మాదానికి తెగబడింది అక్కడే పనిచేస్తున్న 57 ఏళ్ల సామ్యూల్‌ క్యాసిడై అనే వ్యక్తి. భయంతో పరుగులు తీసిన జనంలో కొందరు యార్డ్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన తప్‌తేజ్‌దీప్‌ సింగ్‌ (36) క్యాబిన్‌లోకి వచ్చి దాక్కున్నారు. పరిస్థితిని గుర్తించిన సింగ్‌, మిగతావారిని కాపాడేందుకు క్యాబిన్‌ బయటికి వచ్చి సామ్యూల్‌ కాల్పులకు బలయ్యారు.

Update: 2021-05-27 23:22 GMT

Los Angels : ఉత్తర కాలిఫోర్నియా సాన్‌జో్‌సలోని ఓ రైల్‌ యార్డులో గురువారం కాల్పుల ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉన్మాదానికి తెగబడింది అక్కడే పనిచేస్తున్న 57 ఏళ్ల సామ్యూల్‌ క్యాసిడై అనే వ్యక్తి. భయంతో పరుగులు తీసిన జనంలో కొందరు యార్డ్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన తప్‌తేజ్‌దీప్‌ సింగ్‌ (36) క్యాబిన్‌లోకి వచ్చి దాక్కున్నారు. పరిస్థితిని గుర్తించిన సింగ్‌, మిగతావారిని కాపాడేందుకు క్యాబిన్‌ బయటికి వచ్చి సామ్యూల్‌ కాల్పులకు బలయ్యారు.


Similar News