హంద్రీనీవాకు గండి..  మునిగిన గ్రామం 

దిశ, ఏపీ బ్యూరో: హంద్రీనీవా కాలువకు గండి పడి కల్లుమర్రి గ్రామాన్ని ముంచేసింది. అనంతపురం జిల్లాలోని ఈ కాలువ తెగి మణూరు చెరువులోకి వరద ప్రవాహం పోటెత్తింది. పెద్ద ఎత్తున నీళ్లు ఊళ్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నీళ్లకు వర్షం తోడు కావడంతో పొంట పొలాలు మునిగిపోతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Update: 2020-10-20 11:28 GMT

దిశ, ఏపీ బ్యూరో: హంద్రీనీవా కాలువకు గండి పడి కల్లుమర్రి గ్రామాన్ని ముంచేసింది. అనంతపురం జిల్లాలోని ఈ కాలువ తెగి మణూరు చెరువులోకి వరద ప్రవాహం పోటెత్తింది. పెద్ద ఎత్తున నీళ్లు ఊళ్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నీళ్లకు వర్షం తోడు కావడంతో పొంట పొలాలు మునిగిపోతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News