విశాఖ ఏజెన్సీలో కాల్పుల కలకలం

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణం జిల్లా ఏవోబీ సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న ప్రత్యేక దళాల పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు చేరుకుంటున్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టిన పోలీసులు మావోలపై కాల్పులు జరుపగా, వారు ఎదురు కాల్పులు ఆరంభించారు. దీంతో ఏజెన్సీ తుపాకీ కాల్పుల శబ్దాలతో హోరెత్తుతోంది.

Update: 2020-07-19 08:43 GMT

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణం జిల్లా ఏవోబీ సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న ప్రత్యేక దళాల పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు చేరుకుంటున్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టిన పోలీసులు మావోలపై కాల్పులు జరుపగా, వారు ఎదురు కాల్పులు ఆరంభించారు. దీంతో ఏజెన్సీ తుపాకీ కాల్పుల శబ్దాలతో హోరెత్తుతోంది.

Tags:    

Similar News