జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని షోపెయొన్ దగ్గర భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Tags: terrorists, encounter, jammu, kashmir, army, military, terrorists died

Update: 2020-04-21 23:24 GMT

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని షోపెయొన్ దగ్గర భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: terrorists, encounter, jammu, kashmir, army, military, terrorists died

Tags:    

Similar News