కారు గల్లంతు ఘటనలో తండ్రి మృతదేహం లభ్యం

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా కారు గల్లంతు ఘటనలో గల్లంతైన ప్రతాప్ మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం పెనుమూరు మండలం కొండయ్యగార వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు గల్లంతయ్యారు. శుక్రవారం రెస్క్కూ టీం గాలింపు చర్యలు చేపట్టగా కూతురు వినీత మృతదేహం లభ్యమైంది. తిరిగి ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా కలికిరి దగ్గరలో తండ్రి ప్రతాప్ మృతదేహం కనిపించింది.

Update: 2020-10-23 23:51 GMT

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా కారు గల్లంతు ఘటనలో గల్లంతైన ప్రతాప్ మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం పెనుమూరు మండలం కొండయ్యగార వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు గల్లంతయ్యారు. శుక్రవారం రెస్క్కూ టీం గాలింపు చర్యలు చేపట్టగా కూతురు వినీత మృతదేహం లభ్యమైంది. తిరిగి ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా కలికిరి దగ్గరలో తండ్రి ప్రతాప్ మృతదేహం కనిపించింది.

Tags:    

Similar News