అనుమానాస్పదస్థితిలో రైతు మృతి

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్ గ్రామంలో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పొలం వద్ద ఆవులను కట్టేసి మేత తీసుకురావడానికి వెళ్లిన పెద్ద బాగయ్య ఎంతకీ తిరిగిరాలేదు. చుట్టుపక్కల రైతులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Tags: Farmer killed, suspicious, condition, sangareddy

Update: 2020-05-02 05:29 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్ గ్రామంలో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పొలం వద్ద ఆవులను కట్టేసి మేత తీసుకురావడానికి వెళ్లిన పెద్ద బాగయ్య ఎంతకీ తిరిగిరాలేదు. చుట్టుపక్కల రైతులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: Farmer killed, suspicious, condition, sangareddy

Tags:    

Similar News