చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

దిశ,వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం పెద్ద తిప్పసముద్రం – కర్ణాటక సరిహద్దు వద్ద బోరు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అని గుర్తించినట్లు సమాచారం.

Update: 2020-06-24 01:41 GMT

దిశ,వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం పెద్ద తిప్పసముద్రం – కర్ణాటక సరిహద్దు వద్ద బోరు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అని గుర్తించినట్లు సమాచారం.

Tags:    

Similar News