ఉధృతంగా ప్రవహిస్తున్న నారింజ.. ఇద్దరు వ్యక్తులు గల్లంతు..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండపరిధిలోని బూచినెల్లి గ్రామ శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న నారింజ వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

Update: 2024-09-25 11:54 GMT

దిశ, జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండపరిధిలోని బూచినెల్లి గ్రామ శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న నారింజ వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇద్దరూ కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా పేర్కొంటున్నారు. బూచినెల్లిలోని తమ బంధువుల వద్దకు వచ్చి తిరిగి వెళుతూ నారింజ వాగు దాటుతున్న క్రమంలో ఈ సంఘటన జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News