రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

టాటా ఏసి, ద్విచక్ర వాహనం ఢీ కొని ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన దేవరుప్పుల మండలం గొల్లపల్లి స్టేజ్ వద్ద జరిగింది.

Update: 2024-10-20 08:17 GMT

దిశ, దేవరుప్పుల : టాటా ఏసి, ద్విచక్ర వాహనం ఢీ కొని ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన దేవరుప్పుల మండలం గొల్లపల్లి స్టేజ్ వద్ద జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News