ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛతిస్గడ్ నారాయణపూర్ జిల్లా, అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-09-23 14:15 GMT

దిశ, భద్రాచలం : ఛతిస్గడ్ నారాయణపూర్ జిల్లా, అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సంఘటన స్థలం నుంచి ఒక ఏకే 47 తో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాల స్వాధీనం చేసుకున్నాయి. పారిపోయిన మావోయిస్టుల గురించి భద్రతా బలగాలు అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.


Similar News