తాగుడుకు బానిసై ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు(40) అనే వ్యక్తి తాగుడుకు బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-10-08 13:58 GMT

దిశ,కళ్యాణదుర్గం:కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు(40) అనే వ్యక్తి తాగుడుకు బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. రామాంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Similar News