బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ఆత్మహత్య

పటాన్ చెరు గీతం యూనివర్సిటీలో విషాదం నెలకొంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న అనంతపురానికి చెందిన విద్యార్థిని వర్ష (19) యూనివర్సిటీ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2024-09-27 15:19 GMT

దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు గీతం యూనివర్సిటీలో విషాదం నెలకొంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న అనంతపురానికి చెందిన విద్యార్థిని వర్ష (19) యూనివర్సిటీ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో మానసిక ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తోటి విద్యార్థుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News