మానవత్వం చాటిన సీఐ రాజశేఖర్

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడిని ధరూర్ సీఐ రాజశేఖర్.. ఆయన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని వికారాబాద్ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతివేగంతో బైక్ నడపడం వల్లే గోధుమ గూడ రోడ్డుపై అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.

Update: 2020-02-24 08:44 GMT

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడిని ధరూర్ సీఐ రాజశేఖర్.. ఆయన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని వికారాబాద్ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతివేగంతో బైక్ నడపడం వల్లే గోధుమ గూడ రోడ్డుపై అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News