చంద్రబాబుపై కేసు నమోదు

దిశ, ఏపీబ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయనగరం పోలీసులు కేసు నమోదు చేశారు. రామతీర్థం వద్ద విజయసాయిరెడ్డి కారుపై జరిగిన దాడి చంద్రబాబే చేయించారనే ఆరోపణలతో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుపై కేసు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురిపై పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Update: 2021-01-03 11:06 GMT

దిశ, ఏపీబ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయనగరం పోలీసులు కేసు నమోదు చేశారు. రామతీర్థం వద్ద విజయసాయిరెడ్డి కారుపై జరిగిన దాడి చంద్రబాబే చేయించారనే ఆరోపణలతో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుపై కేసు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురిపై పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News