బస్సు బీభత్సం.. మహిళలకు గాయాలు

దిశ, వెబ్‎డెస్క్: నెల్లూరు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సు బీభత్సం సృష్టించింది. ఇద్దరు మహిళలపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-29 23:25 GMT

దిశ, వెబ్‎డెస్క్:
నెల్లూరు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సు బీభత్సం సృష్టించింది. ఇద్దరు మహిళలపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News