కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం

దిశ, వెబ్‎డెస్క్: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది. విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో మనిషి పుర్రె, కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు చేశారు. విశ్వనాథ్ కుటుంబానికి హాని జరగాలంటూ గుర్తు తెలియని దుండగులు పేపర్‎లో రాశారు. దీంతో సదరు వ్యక్తి కుటుంబం భయాందోళనకు గురవుతున్నారు. విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-30 23:52 GMT

దిశ, వెబ్‎డెస్క్: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది. విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో మనిషి పుర్రె, కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు చేశారు. విశ్వనాథ్ కుటుంబానికి హాని జరగాలంటూ గుర్తు తెలియని దుండగులు పేపర్‎లో రాశారు. దీంతో సదరు వ్యక్తి కుటుంబం భయాందోళనకు గురవుతున్నారు. విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News