కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి: శైలజానాథ్

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల పై కాంగ్రెస్ లీడర్ శైలజానాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా నమోదైన కరోనా కేసుల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆయన.. వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయం బిల్లులను వైసీపీ ప్రభుత్వం అంగీకరించిందని.. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా […]

Update: 2020-10-28 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల పై కాంగ్రెస్ లీడర్ శైలజానాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా నమోదైన కరోనా కేసుల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆయన.. వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయం బిల్లులను వైసీపీ ప్రభుత్వం అంగీకరించిందని.. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ రెడ్డి తెలియజేశారు.

Tags:    

Similar News