ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో గవర్నర్ బీబీ హరిచందన్ భేటీ

దిశ, ఏపీ బ్యూరో: మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు బీబీ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు.

Update: 2021-11-10 10:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు బీబీ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News