రేపు చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ

రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ కానున్నారు.

Update: 2024-08-15 17:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆ గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఏపీలో పెట్టుబడుల గురించి ఈ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ సమావేశ అనంతరం సీఐఐ ప్రతినిధుల బృందం సీఎంతో సమావేశం అవుతారు. సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని ప్రతినిధులు చంద్రబాబుతో మాట్లాడనున్నారు.  


Similar News