చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు లోకేశ్ హామీ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 800 కి.మీ.

Update: 2023-04-07 07:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 800 కి.మీ. మైలురాయిని చేరుకుంది.శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద 800 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో నారా లోకేశ్ కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి గుర్తుగా శిలాఫలకాన్ని సైతం నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శింగనమల టీడీపీ ఇన్‌చార్జి బండారు శ్రావణితోపాటు పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: Nara Lokesh Yuvagalam Day -63: శింగనమల నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

Tags:    

Similar News