NTR ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, kalyan Ram నివాళులు

ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ నివాళులర్పించారు.

Update: 2023-01-18 02:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామరావు 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.  

Also Read....

నిలువెత్తు రూపం... నినదించిన గళం... 

Tags:    

Similar News