శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది.

Update: 2023-10-24 05:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం( రూ.300 ) టికెట్లు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. టీటీడీ వెబ్ సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. జనవరి నెలకు సంబంధించి సోమవారం శ్రీవాణి భక్తుల దర్శనం, వసతి కోటా టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News