AP News:ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్!

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి కొనసాగుతున్నాయి. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-24 12:45 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి కొనసాగుతున్నాయి. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఇది పగ, ప్రతీకారం కాదన్నారు. వైఎస్ జగన్ రెడ్డి అదృష్టం బాగుంది కాబట్టే ఈ రోజు వాళ్లు అసెంబ్లీలో లేకుండా పారిపోయారు. కానీ గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.

Read More..

AP News:ఆ పార్టీ పై సంచలన ఆరోపణలు చేసిన నాగబాబు 7 

Tags:    

Similar News