ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం?

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్

Update: 2022-03-26 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్ని మారుస్తానని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆ మాట ప్రకారం త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. అయితే కేబినెట్ మార్పులు, చేర్పులపై నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News