బ్రేకింగ్: ఏపీ సర్కారు సంచలన నిర్ణయం.. 39 మంది ఐపీఎస్‌ల బదిలీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-04-08 03:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్న భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన జగన్ ప్రభుత్వం ఇవాళ భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. 39 మంది అధికారులను ఒకేసారి బదిలీ చేస్తూ రెండు జీవోలు జారీ చేసింది. బదిలీ చేసిన అధికారుల వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. 

Tags:    

Similar News