ఏపీలో 16 మంది ఐపీఎస్ లు బదిలీ

ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) లో 16 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Update: 2024-09-25 15:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) లో 16 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజిలాల్ ను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పీఅండ్ఎల్ ఐజీగా ఎం. రవిప్రకాష్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్పను బదిలీ చేశారు.శాంతిభద్రతల ఏఐజీగా సిద్ధార్థ్ కౌశల్ ను, విశాఖ శాంతిభద్రతల డీసీపీగా మేరీ ప్రశాంతిని, డీజీపీ కార్యాలయం డీఐజీ అడ్మిన్ గా అమ్మిరెడ్డిని, రోడ్ సేఫ్టీ అథారిటీ డీఐజీగా సీహెచ్ విజయరావును బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.    


Similar News