చెన్నైలోని ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ రోడ్డుకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-25 14:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ రోడ్డుకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్పీబీ నివాసం ఉన్న చెన్నైలోని నుంగంబాక్కమ్ లో ఉన్న కాందర్ నగర్ మెయిన్ రోడ్డును 'ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం రోడ్' గా మార్చారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు.  


Similar News