కేంద్రం అఖిలపక్ష సమావేశానికి జగన్‌కు ఆహ్వానం

దిశ, ఏపీ బ్యూరో: గాల్వాన్ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు జగన్‌కు ఫోన్ చేసి సమవేశం ఉద్దేశాలను వివరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.

Update: 2020-06-18 10:28 GMT

దిశ, ఏపీ బ్యూరో: గాల్వాన్ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు జగన్‌కు ఫోన్ చేసి సమవేశం ఉద్దేశాలను వివరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.

Tags:    

Similar News