నాలుగు బిల్లులకు గవర్నర్ ఆమోదం

దిశ, ఏపీబ్యూరో : శాసనసభ ఆమోదించిన 4 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ బుధవారం ఆమోదం తెలిపారు. గవర్నర్​ ఆమోదం కోసం పంపిన వాటిల్లో ఫిష్‌ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్‌ ఆమోదంతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. వీటిని గెజిట్​లో నమోదు చేయనున్నారు.

Update: 2020-12-23 11:37 GMT

దిశ, ఏపీబ్యూరో : శాసనసభ ఆమోదించిన 4 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ బుధవారం ఆమోదం తెలిపారు. గవర్నర్​ ఆమోదం కోసం పంపిన వాటిల్లో ఫిష్‌ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్‌ ఆమోదంతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. వీటిని గెజిట్​లో నమోదు చేయనున్నారు.

Tags:    

Similar News