కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి

దిశ, వరంగల్ వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చింతపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలోని రాజబోయిన దుడయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రూ. లక్ష విలువ చేసే 20 గొర్రెలు మృతిచెందినట్లు రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. Tags: Mahabubabad,Doggs attack,sheeps,20 death,Sheep killed in dog attack

Update: 2020-04-05 01:07 GMT

దిశ, వరంగల్ వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చింతపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలోని రాజబోయిన దుడయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రూ. లక్ష విలువ చేసే 20 గొర్రెలు మృతిచెందినట్లు రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.

Tags: Mahabubabad,Doggs attack,sheeps,20 death,Sheep killed in dog attack

Tags:    

Similar News