12 మంది రైల్వే ప్రయాణికులకు కరోనా

ఇటీవల రెండు వేర్వేరు రైళ్లల్లో ప్రయాణించిన 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని శనివారం రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 13న ఢిల్లీ నుంచి రామగుండానికి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల్లో ఎనిమిది మందికి, మార్చి 16న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి జబల్‌పూర్‌కు వెళ్లిన నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా దేశస్తులు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే ప్రయాణించిన విషయం తెలిసిందే. Tags : 12 […]

Update: 2020-03-21 05:36 GMT

ఇటీవల రెండు వేర్వేరు రైళ్లల్లో ప్రయాణించిన 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని శనివారం రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 13న ఢిల్లీ నుంచి రామగుండానికి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల్లో ఎనిమిది మందికి, మార్చి 16న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి జబల్‌పూర్‌కు వెళ్లిన నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా దేశస్తులు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే ప్రయాణించిన విషయం తెలిసిందే.

Tags : 12 passengers tested positive,covid19, indian-railways

Tags:    

Similar News