ఈ నెల 26 నుంచి రైతుబంధు డబ్బులు జమ

by Sridhar Babu |
ఈ నెల 26 నుంచి రైతుబంధు డబ్బులు జమ
X

దిశ, వెబ్​డెస్క్​ : సీఎం కేసీఆర్​ రైతులకు శుభవార్త చెప్పారు. వానాకాలం పంటసాయంగా రైతు బంధు అందించాలని నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. ఎకరానికి ఐదు వేల చొప్పున ఈ డబ్బులు అందించనున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్​రావుకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈసారి పోడు భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ డబ్బులు అదించనున్నారు. మొదటి రోజు ఎకరం, రెండో రోజు రెండెకరాల రైతులకు డబ్బులు జమ చేయనున్నారు. తరువాత మిగతా రైతులకు అందించనున్నారు.

Also Read..

స్టేట్‌పై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీకి ఈటల, రాజగోపాల్ రెడ్డి!

Advertisement

Next Story

Most Viewed